For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports DC vs SRH: ట్రావిస్ హెడ్ అన్స్టాపబుల్.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పవన్ కళ్యాణ్ ప్లేసులో మహేష్ బాబుని రీప్లేస్ చేసారా?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో దిల్ రాజు సీతమ్మవారి వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే టైటిల్ తో ఓ మల్టి స్టారర్ ఫిలిం రాబోతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఆ చిత్రంలో చేయనని తప్పుకున్నారని,దాంతో మహేష్ ని సంప్రదించారని,ఆయన వెంటనే ఓకే చేసారని వినపడుతోంది.అంతేగాక అక్టోబర్ ఆరవ తేదీ నుంచి షూటింగ్ అని కూడా డేట్ చెప్తున్నారు.అయితే ఈ విషయాన్ని చాలా మంది నమ్మటం లేదు.మహేష్ బాబు సినిమా ఇవ్వాలంటే సవాలక్ష కండీషన్స్ ఉంటాయని,అందులోనూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో అంటే డేట్స్ ఇస్తాడా అని సందేహం వెళ్ళబుచ్చుతున్నారు.ప్రస్తుతం మహేష్ ..దూకుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.అంతకుముందు కమిటయిన మణిరత్నం,శంకర్ చిత్రాలలో చేయటం లేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Pawan is replaced by Mahesh Babu and the film is titled as Seethamma vaari vakitli sirimalle chettu. Dil Raju is producing the film and the film ill go on sets from 6th of October.
Story first published: Sunday, June 5, 2011, 11:30 [IST]
Other articles published on Jun 5, 2011