For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Telangana Governor: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్-తమిళి సై రాజీనామా ఆమోదం..!
- Finance Adani News: చిక్కుల్లో గౌతమ్ అదానీ.. అదానీ గ్రూప్పై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు..!!
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- Automobiles కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
సంగీత దర్శకురాలి అవతారమెత్తుతున్న హీరోయిన్?
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
గాయినిగా, నటిగా తెలుగు పరిశ్రమకి పరిచయమున్న మమతా మోహన్ దాస్ త్వరలో సంగీత దర్శకురాలు అవతారం ఎత్తుతోంది. నాగార్జున తో చేసిన కేడీ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న ఆమె మళ్లీ తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇలా ఇస్తోంది. అయితే ఈమెకు సంగీత దర్సకురాలుగా అవకాశం ఇచ్చింది. ఒక ప్రముఖ నిర్మాత అని తెలిసింది. ఆ నిర్మాత ఎవరు, ఏ సినిమాకి చేస్తోంది..అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటన వెలువడాల్సిందే. ఇక ప్రస్తుతం మమత...అమీర్ సినిమాలో చేస్తోంది. రెండు సినిమాలు వదులుకుని మరీ 'ఆదిభగవాన్'కి డేట్స్ ఇచ్చింది. అందులో నేను మోడర్న్ గాళ్ గా నటిస్తున్నాను. 'జయం' రవి హీరోగా చేస్త్తున్నారు' అంటోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మమతా మోహన్ దాస్ కేడీ నాగార్జున యమదొంగ ఆది భగవాన్ mamata mohan das jr ntr aamir khan aadhi bhagawan
Story first published: Thursday, August 26, 2010, 16:44 [IST]
Other articles published on Aug 26, 2010