For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
'నాగ్' ను ఆకట్టుకున్న భామ
Gossips
oi-Staff
By Staff
|
సింగర్ గా తన హస్కీ వాయిస్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన కేరళ కుట్టి మమతా మోహన్ దాస్. అటు పై 'యమదొంగ'తో కథానాయిగా పరిచయమైన ఈమె తన వాయిస్ తోనే కాకుండా తన అందాలతో కూడా యువత మతిని పోగొడుతోంది. 'కింగ్' తర్వాత టాలీవుడ్ కు దూరమైన ఈమె తన మాతృభాష మలయాళంలో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి కామాక్షి మూవీస్ పతాకం పై రూపొందిస్తున్న చిత్రంలో నాగార్జున సరసన నాయికగా ఎంపికైన విషయం తెలిసిందే.
కాగా నాగ్ గత చిత్రం 'కింగ్'లో నటించిన ఈ భామ వృత్తిపరంగానూ, ప్రవర్తనా పరంగానూ నాగ్ ను ఆకట్టుకుందట. ఈ విషయాన్ని నాగార్జునే స్వయంగా తెలిపారు. కింగ్ చిత్రంలో నటించిన మమత ఎంతో ఇన్ వాల్వ్ మెంట్ తో పనిచేస్తుందని, ఆమె పర్ఫార్మెన్స్ కూడా నచ్చుతుందని కితాబిచ్చారు. ఇలా నాగ్ వల్లే మమతకు ఈ సినిమాలో అవకాశం వచ్చిదనేది సినీవర్గాల భోగట్టా...
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: nagarjuna mamatha mohandas king yamadonga kamakshi movies trisha d shiva prasad reddy నాగార్జున మమతా మోహన్ దాస్ కింగ్ యమదొంగ కామాక్షి మూవీస్ డి.శివప్రసాద్ రెడ్డి
Story first published: Monday, September 21, 2009, 11:04 [IST]
Other articles published on Sep 21, 2009