Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆర్ తో కలిసి నటించనున్న మరో తెలుగు హీరో
సురేంద్ర రెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెడీ కానున్న చిత్రంలో మంచు మనోజ్ ఓ కీలకమైన పాత్రను పోషించనున్నాడని సమాచారం. త్వరలో ప్రారంభంకానున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. వేదంలో అల్లు అర్జున్ తో పాటు నటించటమే మనోజ్ ని ఈ ప్రాజెక్టుకు తీసుకునేలా చేసింది. ఈ చిత్రం మహేష్ తో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కి చెయ్యాల్సిన 'మిస్టర్ పెర్ఫెక్ట్". ఈ కథను 'ఆర్య 2" చిత్రంలో మోస్ట్ పాపులర్ అయిన 'మిస్టర్ పెర్ఫెక్ట్" అనే పాటను వినగానే సురేందర్ రెడ్డి రెడీ చేసుకున్నాని చెప్తున్నాడు. కథకు తగ్గటే టైటిల్ కూడా 'మిస్టర్ పర్ఫెక్ట్" అని నిర్ణయించారు. కానీ ఇప్పుడు అంతా మారి పోయింది. మహేష్ నటించాల్సిన ఈ కథలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు..ఇక ప్రస్తుతం ఎన్టీఆర్...శక్తి, బృందావనం చిత్రాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. అలాగే నల్లమలుపు బుజ్జి ప్రస్తుతం రానా హీరోగా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.