Don't Miss!
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ స్క్రిప్టు పవన్ కాదంటే మహేష్ కొచ్చిందా?
కిక్ హిట్ తో విజయోత్సాహంలో ఉన్న సురేంద్ర రెడ్డి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు ఓ కథను వినిపించాడని సమాచారం. వక్కంతం వంశి తయారు చేసిన ఆ కథ పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంది. అయితే దాన్ని పవన్ కళ్యాణ్ నిరాకరించి రెండేళ్ళ వరకూ డేట్స్ ఖాలీ లేవని చెప్పి పంపారు. దాంతో ఆ కథని మరో ప్రముఖ హీరో మహేష్ బాబుకు చెప్పారు. విన్న మహేష్ బావుందని మరింత స్క్రిప్టు వర్క్ తో రమ్మని చెప్పారుట. అతిధి ప్లాప్ ని బాలన్స్ చేయటానికే సురేంద్ర రెడ్డి ఈ స్క్రిప్టు వినిపించానని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్తున్నారు. ఇక ఏడాదికి రెండు సినిమా చేద్దామని డిసైడ్ అయిన మహేష్ వరసగా ఖాలీ దొరికినప్పుడల్లా కథలు వింటున్నారు. ఇక ఈ చిత్రానికి మిస్టర్ ఫెరఫెక్ట్ అనే టైటిల్ సైతం పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్..త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చి్త్రం పూర్తయిన వెంటనే సురేంద్రరెడ్డి ప్రాజెక్టు స్టార్టయ్యే అవకాశముందని వినికిడి.