Don't Miss!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ముమైత్ నిర్మాత ఆత్మహత్యాయత్నం
ముమైత్ ఖాన్ కథానాయికగా వచ్చిన సినిమా 'టార్గెట్'. రమేష్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సంగిశెట్టి దశరథ్ నిర్మంచాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో నిర్మాత దశరథ్ అప్పుల ఊబిలో కూరుకు పోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఫైనాన్స్ చేసిన రామకృష్ణ, ల్యాబ్ ఇన్ చార్జ్ కళ్యాణ్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా దశరథ్ పై ఒత్తిడి తెచ్చారు.
దీంతో ఈ ఒత్తిడి తట్టుకోలేని దశరథ్ రెండు రోజుల ముందు ఒక లెటర్ రాసిపెట్టి ఇంట్లో నుండీ వెళ్లిపోయారు. ఈ ఉత్తరం చూసి ఆయన కుటుంబసభ్యలు పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారట. పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా, తాజాగా దశరథ్ ఆత్మహత్యాయత్నం చేసారన్న వార్త బలంగా వినిపిస్తోంది. సినిమాలు జాగ్రత్తగా తీయకుండా, సరిగా మార్కట్ చేసుకోలేని వారికి ఈ ఉదంతం ఓ గుణపాఠం లాంటిది. ఇంతకు ముందు ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన 'నరసింహుడు' సినిమా నిర్మాత చెంగల వెంకట్రావ్ కూడా ఇదే విధంగా సినిమాను సరైన సమయంలో సినిమాను విడుదల చెయ్యలేక హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసారు.