Don't Miss!
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'ఆ నలుగురు' చంద్ర సిద్దార్దతో స్టార్ హీరో చిత్రం
నాగార్జున, దర్శకుడు చంద్ర సిద్దార్ద కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ విషయం మీడియా వర్గాలకు చంద్ర సిద్దార్ధ స్వయంగా తెలిపారు. ఇక చంద్ర సిద్దార్ద లేటెస్ట్ చిత్రం అందరి బంధువయా చిత్రం మంచి చిత్రమని పేరు తెచ్చుకున్నా ఊహించిన విధంగా వర్కవుట్ కాలేదు. పద్మప్రియ వంటి ఆర్టిస్టు హీరోయిన్ గా చేసినా కమర్షియల్ విలువలు లేవని సినిమాని ప్రక్కన పెట్టేసారు. దాంతో తన కథలకు కమర్షియల్ హీరో తోడయితే ..బంగారు కంచానికైనా గోడ చేరువ కావాలన్న రీతిలో సినిమా ప్రజల్లోకి వెళ్ళుతుందనే ఆలోచనతో చంద్ర సిద్దార్ధ ఈ కొత్త కాంబినేషన్ కి శ్రీకారం చుడుతున్నట్లు చెప్తున్నారు. అలాగే వీరు పోట్లతో నాగార్జున చేస్తున్న చిత్రం అనంతరం ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ నలుగురు చిత్రం చూసాక నాగార్జున..చంద్ర సిద్దార్ధ తో సినిమా చేయాలని ఆశించారని, అది ఇప్పుడు నెరవేరబోతోందని చెప్తున్నారు.