For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నాగ్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో
Gossips
oi-Staff
By Staff
|
మరో ప్రక్క గుణ్ణం గంగరాజు..చెక్ దే ఇండియా సినిమా స్పూర్తితో నాగార్జునకి ఓ కథ వండుతున్నారు.అయితే నాగార్జున మాత్ర తన కుమారుడు హీరోగా నిర్మితమవుతున్న జోష్ చిత్రం రిలీజ్ తర్వాతే తన సినిమా అంటున్నారు. జూలై లో జోష్ చిత్రం విడుదలవుతుందనీ, అనంతరమే నాగార్జున మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటారనీ చెబుతున్నారు. నాగార్జునకు సక్సెస్ సెంటిమెంట్ పరంగా డిసెంబర్ రిలీజ్ ను టార్గెట్ చేసుకుని నాగార్జున-పరశురామ్ కాంబినేషన్ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు శివప్రసాద్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం పరుశరామ్ ..రవితేజ,నయనతార కాంబినేషన్ లో ఆంజనేయులు చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనికి హాస్యనటుడు గణేష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అదీ సంగతి. ఏదైమైనా పరుశరామ్ త్వరలోనే టాప్ డైరక్టర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: nagarjuna king parusuram puri jagannathi director yuvatha anjeneyulu raviteja nayantara
Story first published: Sunday, May 10, 2009, 15:08 [IST]
Other articles published on May 10, 2009