Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగార్జున ఆ నిర్మాతని ట్రాప్ చేసాడా?
నాగార్జున, ఆయన కుమారుడు నాగచైతన్యల ఇద్దరికి ఒకరే నిర్మాత ఆర్.ఆర్.మూవీ మేకర్స్.నాగార్జునతో ఏం లింక్ ఉందో లేక అభిమానమో కానీ వాళ్లు ఈ తండ్రి కొడుకులమీద భారీగానే పెట్టుబడి పెడుతున్నారు.మొన్న డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న దడ చిత్రాన్ని బారీ రేటు ఇచ్చి సొంతం చేసుకుని నష్టపోయారు.అలాగే ఇప్పుడు బారీ పెట్టుబడితే నాగార్జున ని హీరోగా పెట్టి ఢమురకం తీస్తున్నారు.శ్రీనివాస రెడ్డి దర్సకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అనూష్క హీరోయిన్.అయితే ఇంత భారీ పెట్టుబడి నాగార్జున మీద ఎంతవరకూ వర్కవుట్ అవుతుందనేది అందరికీ సందేహమే.
మరో ప్రక్క నాగచైతన్య హీరోగా ఆటో నగర్ సూర్య చిత్రం త్వరలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు.అదీ భారీ బడ్జెట్ చిత్రమే.ప్రస్ధానంతో తానేంటో నిరూపించుకున్న దర్శకుడు దేవకట్టా దీనిని డైరక్ట్ చేస్తున్నాడు.అయితే ఇలాంటి సబ్డెక్టుతోనే బెజవాడ రౌడీలు తెరకెక్కుతున్న నేపధ్యంలో ఈ సబ్జెక్టు ఎన్నుకోవటం సాహసమే అంటున్నారు.ఇదిలా ఉంటే రాజన్న డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని కూడా ఆర్.ఆర్ వారే తీసుకుంటున్నారు.ఇవన్నీ చూస్తున్న వారు నాగార్జున ఏం చెప్పి ఆర్.ఆర్. వెంకట్ ని పడేసాడు అని అనుమాన పడుతున్నారు.