twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సింహా’ అర్థ శతదినోత్సవ వేడుకకు రావాలంటే 3 లక్షలు డిమాండ్....!?

    By Sindhu
    |

    బాలకృష్ణ హీరోగా రూపొందిన 'సింహా" చిత్రంలో నమిత ఓ కథానాయిగా నటించింది. ఈ చిత్రం అర్థశతదినోత్సవ వేడుక ఇటీవల జరిగిన విషయం విదితమే. ఈ వేడుకలో పాల్గొనడానికి నమితను ఆహ్యానించారట. వస్తాను కానీ..మూడు లక్షలు కావాలని అడిగిందట ఈ బొద్దుగుమ్మ. ఎంతమంది మగాళ్లు ఉన్నా ఒక్క అమ్మాయి ఉంటే వేడుకకు నిండుదనం వస్తుంది కాబట్టి 3లక్షలు ఇచ్చి నమితను ఫంక్షన్ కు ఫిలిపించుకున్నారట. ఇది కనుక నిజమైతే ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదని చెప్పొచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X