Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోయిన్లకు వరుస పెట్టి వార్నింగ్స్ ఇస్తున్న మహేష్ భార్య..?
మహేష్ బాబు భార్య నమ్రత తన భర్తతో కలిసి నటిస్తున్న హీరోయిన్ లను ఓ కంట కనిపెడుతూ ఉంటుందని సమాచారం. వారు ఏమాత్రం లిమిట్ దాటి తన భర్త మహేష్ దగ్గర బిహేష్ చేసినా వాళ్లకి డెడ్లీ వార్నింగ్ ఇస్తుందని వినికిడి. గతంలో త్రిష, రీసెంట్ గా సమంత ఈ వార్నింగ్ లను ఎదుర్కొన్న వారి జాబితాలో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా నమ్రత దృష్టి పార్వతి మెల్టన్ పై పడిందట...
రేపటి నుండి 'దూకుడు" చిత్రం కోసం రామోజీ ఫిల్మిం సిటీలో మహేష్, పార్వతిలతో ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఈ పాట అప్పుడు ఎక్కడ తన భర్తని పార్వతి బుట్టలో పడేసుకుంటుందోనని నమ్రత తెగ టెన్షన్ ఫీలవుతోందట. గతంలో మహేష్-అనుష్క జటంగా నటించిన ఖలేజా షూటింగ్ టైమ్ లో తను కూడా పాల్గొన్నదని సమాచారం. తన భర్తతో పాటే షూటింగ్ లొకేషన్స్ లో ఉంటోందని సమాచారం. రీసెంట్ గా దూకుడు ఆడియో ఫక్షన్ లో ప్రత్యక్షమై హీరోయిన్ కి స్ట్రోక్ ఇచ్చింది. అందుకే కాబోలో ఆడియో ఫంక్షన్ లో హీరోయిన్ సమంత హీరోకి దూరంగా కూర్చొన్నదని సమాచారం. కానీ నమ్రత సంగతి తెలిసిన పార్వతి మాత్రం మహేష్ బాబుతో క్లోజ్ గా ఉండకుండా, బుద్దిగా తన పని తాను చేసుకుని పోతోందని సమాచారం.