Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నయనతారకి ‘పుకెట్’ అంటే చాలా ఇష్టం
మాయలఫకీర్ ప్రాణం ఎక్కడ ఉంటుందంటే ఏడు సముద్రాల అవతల ఒక మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలో అన్నట్టుగా ప్రపంచంలో ఎక్కడ అందమైన లొకేషన్లు ఉంటే అక్కడికి మన తెలుగు సినిమా దర్శక, నిర్మాతలు,యునిట్ సభ్యులు వాలిపోతుంటారు. హీరో హీరోయిన్స్ సినిమా షూటింగ్ లకోసం విదేశాలకు వెళుతుంటారు. అక్కడ కొత్త కొత్త ప్రదేశాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఆ ప్రదేశాలు సంచరించడం కొంత మంది తారలకు తీపి జ్ఝాపకాలను గుర్తుండుపోతాయంటారు. అయితే మరికొందరికి మాత్రం ప్రకతి వైపరీత్యాల వల్ల ఊహించని సంఘలనలు ఎదురవుతాయి.
రీసెంట్ గా తమన్నా భూకంపం అలాంటి చేదు అనుభవానికి గురైంది. ఒక సారి షూటింగ్ కోసం బ్యాంకాక్ వద్ద 'పుకెట్" దీవికి షూటింగ్ కోసం నయనతార ను తీసుకువెళ్ళారట. ఆ రోజు షూటింగ్ పూర్తిచేసుకొని హొటల్ కి వచ్చాక మరుసటి రోజు షాకింగ్ న్యూస్ ఎదురైందట. పుకెట్ దగ్గరలోని మరొక దీవిలో సునామీ వచ్చి ఆ దీవి మొత్తం మునిగి పోయిందట. ఒక్క ఐదునిమిషాల్లో జరిగిన ఆ భీభత్సం పుకెట్ దీవిని కూడా తాకిందట. ఆ సునామీ రెండు గంటల ముందు వచ్చి ఉంటే నేను ఏమైపోయేదాన్ని అని తలుచుకున్నప్పుడల్లా భయంతో వణికొపోయేదట. అయినా అక్కడ షూటింగ్ అంటే మాత్రం చాలా ఇష్టం అంటోంది నయనతార.