For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రవితేజ రమ్మన్నా రానంది
Gossips
oi-Staff
By Staff
|
రవితేజకి, నయనతారకి దుబాయి శీను అప్పటినుంచి మంచి అవగాహన ఉంది. దాంతో ఈ కాంబినేషన్ కావాలనే సెట్ చేసారు ఆంజనేయులు చిత్రం కోసం దర్శకుడు పరుశరామ్. అయితే ఆమె ఈ మధ్య చాలా మూడిగా ఉంటోంది. అది గమనించిన రవితేజ ఫారిన్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈవినింగ్ చక్కగా అలా పబ్ దాకా వెళ్ళి వద్దామని ప్రపోజ్ చేసాడని సమాచారం. అయితే ఆమె దానికి ఒప్పుకోలేదుట. అదేంటే ఇండియాలో అంటే అంతా గుర్తు పడతారు..ఇబ్బంది అవుతుంది అనుకున్నా అర్ధముంది..ఇక్కడ ప్రాబ్లం ఏమిటని నిలదీసాడు. దానికామె తన పరిస్ధితి అసలే బాగోలేదని, తనపై రకరకాల రూమర్స్ వస్తున్నాయని, ప్రస్తుతం ఉన్న స్ధితిలో యూనిట్ సభ్యుల దృష్టిలో కూడా చులకన అవటం ఇష్టం లేదనట్లు మాట్లాడి రానని తెగేసి చెప్పిందిట. దాంతో రవితేజ రుసరుసా వెళ్ళి మరో అమ్మాయితో పబ్ ని పావనం చేసాడని అంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: nayantara ravi teja late night parties dubai seenu anajaneyulu parusharam pub రవితేజ నయనతార దుబాయి శీను ఆంజనేయులు పరుశరామ్
Story first published: Thursday, May 28, 2009, 12:26 [IST]
Other articles published on May 28, 2009