Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
పోలీసులుకి చిక్కిన నిఖిల్ ను నిజంగానే వీడు తేడా అంటున్నారు...!?
హ్యాపీడేస్ సినిమాలో..అద్భుత నటన చేసిన హీరో నిఖిల్, ఆ నటనతో కొన్ని సినిమాలు హీరోగా చేసి అవి అనుకున్నంత హిట్ సాధించలేక పోయిన హీరో నిఖిల్..ఇంకా సినామలు చేస్తూనే ఉన్నాడు. ఇటీవల కాలంలో 'వీడు తేడా" అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఆ సినిమా త్వరలో తెరపైకి రాబోతుంది. హీరో అనే ఫీలింగ్ తో నిఖిల్ ఈ మధ్య నిజ జీవితంలో నటిస్తున్నాడట. మొన్న జరిగిన సంఘటనలో నిఖిల్ ను పోలీసులు పట్టుకున్న విషయం విధితమే. దాంతో నిఖిల్ ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందేమోనని కంగారు పడుతున్నాడు. అలాగే వీడు తేడా సినిమాపై ఈ పోలీసు కేసు ఎఫెక్ట్ ఉంటుందేమోనని టెన్షన్ పడుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్
హ్యాపీడేస్ ఫేం నిఖిల్ కు న్యాయస్థానం షాకిచ్చింది. సెలబ్రిటీలు చట్టాలకు అతీతులు కారనీ స్పష్టం చేసింది. వాహనదారులు నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. మద్యం తాగి వాహానాలు నడిపినా చర్యలు నామమాత్రమేనని భావిస్తున్నవారిని కంగు తినిపించేలా న్యాయస్థానం తీర్పు ఇచ్చిది. మద్యం తాగి వాహానం నడుపుతూ హీరో నిఖిల్ గత శుక్రవారం అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.
దాంతో ఓ ఫంక్షన్లో మిత్రుల బలవంతంపై కాస్త ఎక్కువ తాగానని, ఇకపై తాగి వాహనం నడపనని కూడా హామీ ఇచ్చారు. ఇలా చేయవద్దని వాహనదారులకు, తన అభిమానలకు పిలుపు కూడా ఇచ్చారు. కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు. తమకు పట్టుబడిన నిఖిల్ ను పోలీసులు మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచి ఆయనకు రూ.2600 జరిమానా విధించింది.
ఇదంతా ఎందుకు జరిగిందంటే..సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే సినీ పరిశ్రమలో ఉంటూ మంచి నడవడికతో ఉండాల్సిన నటులే ఇలా మద్యం తాగి వాహనాలు నడుపుతూ చెడు మార్గంలో పయనించడం మంచిది కాదన్న ఉద్దేశ్యంతోనే న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయనిపుణులు చెబుతున్నారు. కోర్టు తన నిర్ణయం ద్వారా సామాన్యులు మాత్రమే కాదు..సెలబ్రిటీలు, బాధ్యతాయుతు స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్న