For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నితిన్, జగపతి బాబు కాంబినేషన్ లో చౌదరి చిత్రం
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
గోపీచంద్ ని హీరోగా చేసి యజ్ఞం వంటి హిట్ ఇచ్చిన రవికుమార్ చౌదరికి ఆ చిత్రం తర్వాత హిట్లు అనేవి అసలు లేవు. అయితే తనకు లైఫ్ ఇచ్చిన పోకూరి బాబూరావు ఈతరం బ్యానర్ పై రీసెంట్ గా ఏం పిల్లో..ఏం పిల్లడో తీసి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో మరో చిత్రం నిర్మాతకి ఓ మల్టి స్టారర్ ఫిల్మ్ ప్లాన్ చేసాడు. ఆ మల్టి స్టార్స్ మరెవరో కాదు...అవకాశాల్లేని నితిన్, డబ్బు చేతిలో పెడితే మరేమీ ఆలోచించకుండా డేట్స్ ఇచ్చే జగపతి బాబు. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో లక్ష్యం లాంటి హిట్ కొడతానని మాట ఇచ్చి నిర్మాతలును ఒప్పించాడుట రవికుమార్ చౌదరి. మనస్సు పెడితే మరో యజ్ఞం తీసి ఇస్తాడని నమ్మి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు ఆనందంగా ఉన్నారుట. వారి ఆనందాన్ని నిలిపి సినిమా హిట్టివ్వాలని ఆశిద్దాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నితిన్ జగపతి బాబు యజ్ఞం గోపీచంద్ ఏం పిల్లో ఏం పిల్లడో పోకూరి బాబూరావు nitin jagapathi babu yagnam gopichand
Story first published: Friday, July 2, 2010, 10:39 [IST]
Other articles published on Jul 2, 2010