For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ కి తీరని అన్యాయం...!
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
మరోసారి నంది అవార్డుల వ్యవహారంలో మెగా ఫ్యామిలీ హీరోకి అన్యాయం జరిగింది గత నంది అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డు చరణ్ ని వరించాల్సిందే కానీ దాసరి అడ్డుపడి తనకి ఆ అవార్డు దక్కేలా చేసుకున్నాడు. దాంతో దాసరి విపరీతంగా విమర్శలకి గురయ్యాడు. ఈసారి కూడా నంది అవార్డులు అసలు మెగా హీరోలకి రాకుండా చూసుకోవడంలో ఓ వర్గం విజయవంతమైంది.
నిజానికి వేదం సినిమాకి అల్లు అర్జున్ కి ఏదో ఒక అవార్డు ఖాయమనుకున్నారు. ఏదీ కాకపోతే కనీసం జ్యూరీ ప్రశంస అయినా దక్కుతుందని అనుకున్నారు. కానీ అది కూడా రాకుండా చేశారు. వేదంలో కెరీర్ బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ ప్రదర్శించిన అల్లు అర్జున్ కి ఫిలింఫేర్ తో సహా పలు అవార్డులొచ్చాయి.కానీ నంది అవార్డుల్లో మాత్రం అతనికి స్థానం దక్కకపోవడం విమర్శలకి తావిస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: allu arjun vedam anushka krish ram charan teja magadheera అల్లు అర్జున్ వేదం అనుష్క క్రిష్ రామ్ చరణ్ తేజ్ మగధీర
English summary
As per the sources, Allu Arjun is very upset for not being recognized by the Nandi Awards ka Committee and in a thought that there are no eligible people sitting in the committee.
Story first published: Thursday, August 11, 2011, 14:27 [IST]
Other articles published on Aug 11, 2011