For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
జూ ఎన్టీఆర్ అభిమానులకు హ్యాపీ న్యూస్
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం బృందావనం అక్టోబర్ ఒకటవ తేదిని రిలీజ్ డేట్ గా కన్ఫర్మ్ చేసారు. దిల్ రాజ్ నిర్మాణంలో వంశీ పైడిపల్లి రూపొందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆగస్టు 28న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్రం టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది..కేవలం ఒక్క సాంగ్ మాత్రమే పెండింగ్ ఉంది. సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియోన్స్ ని టార్గెట్ చేసి తీసారని సమాచారం. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తూంటే చోటా కె.నాయుడు కెమారా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Wednesday, August 25, 2010, 13:21 [IST]
Other articles published on Aug 25, 2010