Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తమ్ముడిపై ప్రేమతో, ఈసారి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడు!
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై మనీషా ఎస్. కోనేరు సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా 'నా నువ్వే'. ఈ చిత్రం లో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జయేంద్ర పంచపకేశన్ దర్శకత్వం వహిస్తుండగా, షేరేత్ సంగీతాన్ని అందిస్తున్నారు.
బిత్తిరి సత్తిఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమాలో బిత్తిరి సత్తి చేసిన పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ ఛాయాగ్రహకులు పిసి శ్రీరామ్ కెమెరా దీనికి మరో ప్రధాన ఆకర్షణ. ఇండియాలోనే టాప్ మోస్ట్ టెక్నీషియన్ గా ఆయన మందరికి తెలుసు. ఈ సినిమా ఆడియో ను మే 6 న చెయ్యబోతునారు. ఈసారి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం.
సిద్ధార్థ్ హీరోగా నటించిన 180 అనే సినిమాతో క్రిటిక్స్ ని సైతం మెప్పించిన జయేంద్ర నా నువ్వే సినిమాకు దర్శకత్వం వహించడం ప్లస్ గా మారింది. టీజర్ అందరిని ఆకర్షించింది. కళ్యాణ్ రామ్ లవ్ర్ బాయ్ గా కనిపించడం ఆసక్తిని రేపుతోంది.