Don't Miss!
- News తెర మీదకు వివేకానందరెడ్డి రెండో భార్య..వీడియో వైరల్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
తమ్ముడిపై ప్రేమతో, ఈసారి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడు!
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై మనీషా ఎస్. కోనేరు సమర్పణలో తెరకెక్కుతున్న సినిమా 'నా నువ్వే'. ఈ చిత్రం లో నందమూరి కళ్యాణ్ రామ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జయేంద్ర పంచపకేశన్ దర్శకత్వం వహిస్తుండగా, షేరేత్ సంగీతాన్ని అందిస్తున్నారు.
బిత్తిరి సత్తిఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమాలో బిత్తిరి సత్తి చేసిన పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ ఛాయాగ్రహకులు పిసి శ్రీరామ్ కెమెరా దీనికి మరో ప్రధాన ఆకర్షణ. ఇండియాలోనే టాప్ మోస్ట్ టెక్నీషియన్ గా ఆయన మందరికి తెలుసు. ఈ సినిమా ఆడియో ను మే 6 న చెయ్యబోతునారు. ఈసారి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం.
సిద్ధార్థ్ హీరోగా నటించిన 180 అనే సినిమాతో క్రిటిక్స్ ని సైతం మెప్పించిన జయేంద్ర నా నువ్వే సినిమాకు దర్శకత్వం వహించడం ప్లస్ గా మారింది. టీజర్ అందరిని ఆకర్షించింది. కళ్యాణ్ రామ్ లవ్ర్ బాయ్ గా కనిపించడం ఆసక్తిని రేపుతోంది.