For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ముకుంద తర్వాత ఎన్టీఆర్ యేనా?
Gossips
oi-Surya
By Srikanya
|
హైదరాబాద్ : మాస్ చిత్రాలు చేయటంలో తనదైన మార్క్ చూపించే నటుడు జూ.ఎన్టీఆర్. ఆయన తాజాగా మరో చిత్రం కమిటవుతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు.. 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తన శైలి చూపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో.
క్లాస్ సినిమాను అందరికీ నచ్చేలా తీస్తారని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన నాగబాబు తనయుడు వరుణ్తేజ్ను 'ముకుంద'గా చూపించబోతున్నారు. ఆ తరవాత ఎన్టీఆర్తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ఇటీవల ఎన్టీఆర్, శ్రీకాంత్ అడ్డాల మధ్య కథాచర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్తాజా చిత్రం 'రభస' నెలాఖరున విడుదల కాబోతోంది. దాని తరవాత పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. శ్రీకాంత్ అడ్డాలతో సినిమా ఎప్పుడన్నది ఇంకొద్ది రోజుల్లో తెలుస్తుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Srikanth Addala of Kotha Bangaru Lokam and SVSC will be teaming up with NTR soon. Pre-production Work of the film under progress.
Story first published: Wednesday, August 20, 2014, 12:15 [IST]
Other articles published on Aug 20, 2014