'ఓం శాంతి ఓం'నాగార్జునతో?

ఆయన గతంలో ఇలాంటి పునర్జన్మ సబ్జెక్టులతో జానకిరాముడు చేసిన సంగతి గుర్తుచేసారని చెప్తున్నారు. అలాగే నాగ్ అయితే సెవెంటీస్ నాటి గెటెప్స్ కీ, రొమాంటిక్ లుక్ కీ సరిపోతాడనీ, ఆయన చెయ్యకపోతే సినిమా మొదలపెట్టనని చెప్పటం జరిగిందిట. అలాగే హీరోయిన్ గా దీపికా రేంజ్ వాళ్ళు ఎవరు ఉన్నారు...వాళ్ళని తీసుకొస్తే తనకేమీ అభ్యంతరం లేదని నాగార్జున అన్నారని ప్రస్తుతం వారు అదే వేటలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇక అన్నీ అనుకూలిస్తే త్వరలోనే ఈ చిత్రానికి సంభందించి అధికారిక ప్రకటన వెలబడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











