Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మహేష్ మ్యాజిక్ లో పవన్ సగం క్రేజ్ దక్కించుకొన్నా ఎక్కువే..!
'ఖలేజా" సినిమాలో మహేష్ బాబు తర్వాత చెప్పుకోదగ్గ విశేష ఏమిటంటే 'సదాశి సన్యాసి" పాట మణిశర్మ అందించిన అత్యుత్తమ సంగీతంలో ఈ పాట చెప్పుకోదగ్గది. అలాగే రామజోగయ్య శాస్త్రి రచనకు మణిశర్మ కూర్చిన బాణీ రాష్ట్రం మొత్తం మార్మోగింది. శివుని సెంటిమెంట్ ఇంతకు మునుపు 'ఇంద్ర"లో చిరంజీవికి కూడా వర్కౌట్ కావటంతో పవన్ కళ్యాణ్ కూడా త'తీన్ మార్"లో మణిశర్మతో ఓ పాట చేయించుకున్నాడు.
వారణాసి నేపధ్యంలో సాగే ఈ సాంగు ఇప్పటికైతే అనుకున్న రేంజ్ లో ఊపలేకపోయింది. పాత ట్యూన్లను తలపిస్తున్న ఈ 'శివ శంకర.."పాటకు రామజోగయ్య పెన్ను కూడా పదును కోల్సోయినట్లుగా అన్సించింది. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే 'సదాశివ సన్యాసి" రేంజ్ లో మ్యాజిక్ చేస్తుంది అనుకున్న 'తీన్ మార్" పాట అందులో సగం క్రేజు సంపాదించినా ఎక్కువే. చిత్రీకరణలో ఏదైనా వైవిధ్యం కనబరిస్తే తప్ప పవన్ కళ్యాణ్ రేంజ్ కి సరిపోయే పాట మాత్రం కాదనే చెప్పుకోవాలి.