For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రజలను తప్పుబట్టిన పవన్ కళ్యాణ్
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
పవన్ కళ్యాణ్ కి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం అలవాటు. అలాగే చెప్పిన మాట నిలబెట్టుకోవటంలో కూడా పవర్ స్టార్ ది అందెవెసిన చెయ్యని చెప్పొచ్చు. ఎందుకంటే తన అన్న చిరంజీవిని ముఖ్యమంత్రి పదవి వరించకపోతే నేను రాజకీయాలను నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశాడు. ఆ మాటలను నిలబెట్టుకొన్నాడు కూడా.
తాజాగా పవన్ కళ్యాణ్ ని ప్రస్తుత రాజకీయాల గురించీ మాట్లాడవల్సిందిగా మీడియా అడిగితే 'ప్రజలు స్వార్థపరులకు పట్టం కడుతున్నారు. నిజాయితీగా పని చేస్తాం అని మాలాంటి వాళ్ళు వస్తే నమ్మటం లేదు. అందుకని మేం ఏం చెయ్యగలం. ప్రజల్లో మార్పు రావాలి. రానంతవరకూ నేతలు స్వార్థంతో ప్రజలను మోసగిస్తూనే ఉంటారు" అని కుండబద్దలు కొట్టాడు పవన్ కళ్యాణ్.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పవన్ కళ్యాణ్ చిరంజీవి తెలంగాణ ప్రజలు కొమరం పులి నిఖిషా పటేల్ pawan kalyan chiranjeevi telangana people komaram puli nikisha patel
Story first published: Monday, December 28, 2009, 17:55 [IST]
Other articles published on Dec 28, 2009