Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? క్రేజీగా పింక్ రీమేక్.. హింట్ ఇచ్చిన తమన్
గత కొన్ని రోజులుగా నాన్చుతూ వస్తోన్న పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ విషయంపై మరోసారి క్లారిటీ వచ్చేసింది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ను ఎన్నిసార్లు అడిగినా.. ముభావంగానే సమాధానం చెబుతూ దాట వేశాడు తప్పా.. ఇది విషయమని సూటిగా చెప్పలేకపోతున్నాడు. అయితే ఈ రీ ఎంట్రీపై పలువురు అధికారికంగా సమాచారమిచ్చినా.. పవన్ కన్ఫామ్ చేస్తే బాగుంటుదనేది అభిమానుల అభిప్రాయం.
దిల్ రాజు నిర్మాతగా..
పింక్ రీమేక్ విషయంలో త్రివిక్రమ్ పాత్ర ఉందని.. స్వయంగా ఆయనే చెప్పుకొచ్చాడు. ఆ సినిమా చూడమని అటు పవన్ కళ్యాణ్కు, ఇటు నిర్మాతలకు తానే చెప్పినట్టు త్రివిక్రమ్ ఈ మధ్య వివరణ ఇచ్చాడు. ఈ మేరకు దిల్ రాజు వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ పనులను కూడా మొదలెట్టేశిన సంగతి తెలిసిందే.
తమన్ ట్వీట్తో మరోసారి..
అల వైకుంఠపురములో చిత్ర విజయంపై స్పందిస్తూ.. తమన్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు పవన్ కళ్యాణ్. తాను ఆరాధించే పవన్ కళ్యాణ్ తనపై ప్రశంసలు కురింపించే సరికి ఉబ్బితబ్బిబైపోయాడు. ఈ క్రమంలో పవన్ తదుపరి సినిమాకు సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉందని, తన నుంచి బెస్ట్ సంగీతాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్థానని చెప్పుకొచ్చాడు.
ఫిబ్రవరిలో రంగ ప్రవేశం..
అయితే ఈ సినిమాకు పవన్ ఇచ్చే డేట్స్ కూడా చాలా తక్కువే. అందుకే పవన్కు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టే లోపే మిగతా వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవాలని యూనిట్ భావిస్తోందట. ఈ మూవీ కోసం కేవలం పది రోజులు మాత్రమే పవన్ కేటాయించినట్టు తెలుస్తోంది.
భారీ రెమ్యూనరేషన్..
దిల్
రాజు
సినిమాకు
పవన్
50
కోట్ల
రెమ్యూనరేషన్,
లాభాల్లో
కొంత
శాతం
వాటా
తీసుకోబోతున్నట్టు
టాక్.
ఆ
శాతం
ఎంత
అన్నది
మాత్రం
ఎవ్వరికీ
తెలియదు.
అయితే
క్రిష్-ఎఎమ్
రత్నం
సినిమాకు
మాత్రం
కేవలం
50
కోట్ల
రెమ్యూనరేషన్
మాత్రమే
తీసుకుంటారని,
ఇది
పాత
కమిట్మెంట్
కాబట్టి
లాభాల్లో
వాటా
తీసుకోవడం
లేదని
టాక్.