Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హత్యకాబడ్డ ప్రత్యూష దెయ్యమయ్యిందా?
ఓయ్' ఫేమ్ ఆనంద్ రంగా, 'ఎవరైనా ఎపుడైనా' ఫేమ్ శం కర్ మార్తాండ్ సంయుక్తంగా ఓ చిత్రా నికి దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు. ఆ చిత్రం పేరు 'పొగ'. నవదీప్, మధుశాలిని, రణధీర్, అర్చన, సౌమ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'ఫియర్ ఈజ్ ఇన్జ్యూరియస్ టు లైఫ్' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం గురించి ఆనంద్ రంగా, శంకర్ మార్తాండ్ తెలియజేస్తూ దర్శకులుగా మా ఇద్దరి ప్రయాణం ఒకేసారి మొదలుపెట్టాం. మా ఇద్దరి మదిలో మెదిలిన ఒకే కథను ఇద్దరం కలిసి తెరకెక్కిస్తే బాగుంటుందనే ఆలో చనతో 'పొగ'కు శ్రీకారం చుట్టాం.
అలాగే... మేం అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూసుకోవాలనే భావనతో దీన్ని సొంతంగా మేమే నిర్మిస్తున్నాం. ఇదొక హారర్ సినిమా. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తుంటారు. అలాగే ఈ చిత్రంలోని పాత్రలు అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తాయి. అయితే ఆ తప్పు లకు వారు ఎలాంటి మూల్యాన్ని చెల్లించుకున్నారనేది ఈ చిత్రకథ. వెన్నులో వణుకు పుట్టేవిధంగా ఇందులో సన్నివేశాలుంటాయి. 'జో డర్గయా వో మర్ గయా' అనే హిందీ పాపులర్ డైలాగ్ ఈ చిత్రానికి కూడా వర్తిస్తుంది' అని చెప్పారు.
ఇక ప్రత్యూష మృతి అనంతరం జరిగిన అనేకసంఘటనలు ఈ కేసులో కొందరు పెద్దల హస్తం ఉన్నట్టు అనుమానాలురేకెత్తించాయి. ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం చేసినడాక్టర్ మునిస్వామి ఆమె శరీరభాగాల్లో వీర్యం ఉన్నట్టు నివేదికలోపేర్కొనడమేగాక పత్రికలకు వెల్లడి చేశారు. ఆయనవివరాలను బట్టబయలు చేయడం వివాదాస్పదమైంది. ప్రత్యూషమృతి కేసులో పోలీసు అధికారులు తరచు మాటలు మార్చడం, కేర్ఆస్పత్రిలో ఆమె దుస్తులను మాయం చేయడం అనేకఅనుమానాలను దారితీసింది. ప్రత్యూష మృతిపై అసెంబ్లీలో కూడా పెద్దఎత్తున చర్చ జరిగింది. ప్రత్యూష పై కొందరు అత్యాచారం చేశారని, ఆ తర్వాతే ఆమె,ప్రియుడు సిద్ధార్ధరెడ్డి పురుగుమందు తాగారని కొన్నినిజనిర్ధారణ సంఘాలు నిగ్గుతేల్చాయి.