Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'అమావస్య దొంగ' అవతారమెత్తుతున్న ప్రభాస్
ప్రభాస్ తాజాగా బావ చిత్ర దర్శకుడు రాంబాబు దర్శకత్వంలో ఓ చిత్రం చెయ్యటానికి కమిటయ్యారు. "అమావస్య దొంగ" అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రం స్క్రిప్టు ఇప్పటికే ప్రభాస్ విని ఓకే చేసాడని చెప్తున్నారు. బావ చిత్రానికి రిలీజ్ కాకముందే పాజిటివ్ టాక్ రావటంతో ప్రభాస్ ఈ చిత్రం చేయటానికి ముందుకొచ్చారు. ఇక ఈ చిత్రానికి ప్రభాస్ కి దగ్గర బంధువుల్లో ఒకరు నిర్మించనున్నారని సమాచారం. పూర్తి స్ధాయి ఎంటర్టైనమెంట్ తో చిత్రం రూపొందనుందని చెప్తున్నారు. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఖుషీగా చిత్రానికి మూలమైన లవ్ ఆజ్ కల్ లో సీన్స్ లిప్ట్ చేసి బావ చిత్రం రూపొందించటంతో ఇండస్ట్రీలో ఈ దర్శకుడు హాట్ టాపిక్ గా మారారు. అలాగే ప్రభాస్ ప్రస్తుతం దశరధ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. మరో ప్రక్క లారెన్స్ దర్శక్వంలో రెబెల్ అనే చిత్రం కమిట్ అయ్యారు.