Don't Miss!
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘ఖైదీ’ గా మహేష్, చరణ్ కంటే మిస్టర్ ఫర్ ఫెక్ట్ అయితే..!?
చిరంజీవి చిత్రం 'ఖైదీ"ని మహేష్ బాబుతో రీమేక్ చేయాలనే ఐడియాతో పూరీ జగన్నాథ్ ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ఇదిలా ుంటే ఖైదీ" రీమేక్ లో నటిస్తే బాగుంటుందని, ఆ మాస్ గెటప్ చరణ్ కే సూట్ అవుతుందని, మహేష్ బాబుకు అంత మాస్ గెటప్ అస్సలు సూట్ అవ్వదని కొంతమంది వాదిస్తున్నారు.
అయితే వీరు మెగా ఫ్యాన్సూకాదు...ఘట్టమనేని ఫ్యాన్సూ కాదు...సినీ ప్రియులు కావడం విశేషం. ఈ ఇద్దరూ కాకుండా ప్రభాస్ ఈ రీమేక్ లో చేస్తే ఇంకా బాగుంటుందని కూడా వీరు చెబుతున్నారు. అందుకు నిదర్శనం చత్రపతి అంటున్నారు. ప్రభాస్ కి మాస్ ఫాలోయింగ్ చాలానే ఉందంటున్నారు. వీరి వాదనకు చాలా మంది ఓట్లు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వాదనలను పూరీ జగన్నాథ్ పరిగణలోకి తీసుకుంటే 'ఖైదీ" రీమేక్ ని మహేష్ బాబుతో చేసే సాహసం చేస్తాడా?లేదా అనే విషయం తెలియాల్సివుంది.
కాగా ప్రస్తుతం ప్రభాస్ లారెన్స్ దర్శకత్వంలో శ్రీ బాలాజీ మీడియా పతాకం పై ప్రముఖ నిర్మాతలు జె భగవాన్, జె పుల్లారావు, నిర్మిస్తున్న భారీ చిత్రం 'రెబల్" చివరి షెడ్యూల్ నవంబర్ 5 నుంచి ఏకదాటిగా జరగుతుంది. ఇప్పటివరకు 50 రోజులపాటు జరిగిన షూటింగ్ లో కొన్నిముఖ్య సన్నివేశాలు, రెండు మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లు, ఒక పాటు చిత్రీకరించడం జరిగింది. ఇందులో తమన్నా, దీక్షా సేథ్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు..