Don't Miss!
- News రుణమాఫీపై రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు
- Lifestyle Happy Birthday Wishes In Telugu : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నాట్స్ లో రామ్ చరణ్ గాలితీసిన ప్రియమణి..!?
సినిమా ఇండస్ట్రీకి రామ్ చరణ్ కన్నా ప్రియమనణే సీనియర్ అనే విషయం అందరికీ తెలిసందే. అయితే ఆమె తన సీనియారిటీని చరణ్ పై చూపింది. ఇటీవల జరిగిన 'నాట్స్" వేడుకల్లో చరణ్, ప్రియమణి పాల్గొన్నారు. అక్కడ తెలుగువారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెపుతున్న రామ్ చరణ్ ఒక్కసారిగా వారితో 'ఇప్పటివరకూ మీరు నన్ను ప్రశ్నలడిగారు..నేను సమాధానాలు చెప్పాను. కానీ ఇప్పుడు నేను ప్రియమణిని ప్రశ్నలడుగుతాను..ఆమె ఏంచెపుతుందో చూద్దాం" అని అక్కడివారితో చెప్పడట చరణ్.
అక్కడున్నవారు సరే అనడంతో 'మీకు పరుత్తివీరన్" చిత్రంలో నటించి నందుకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు ఎలా వచ్చింది? ఆ అవార్డు రావడానికి కారణం ఏంటి? చెప్పండి?" అని ప్రియమణికి రామ్ చరణ్ ప్రశ్నవేశాడట..చరణ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ..'జాతీయ అవార్డు కోసం డబ్బులిచ్చి అవార్డును కొనుకున్నాను" అని ప్రియమణి పొగరుగా సమాధానం చెప్పిందట. అంతమంది ఆమె అలా ఎందుకు చెప్పింది, అసలు చరణ్ తో ప్రియమణి ఎందుకు సరిగ్గా మాట్లాడంలేదు, వారిద్దరికీ ఎందుకు చెడింది? అనే విషయాలకు సమాధానం వారికే తెలియాలి. ఏదేమైనా ప్రియమణి 'నాట్స్" వేడుకల్లో చరణ్ పై జోకులేసుకుంటూ అందరిలో అతని గాలికాస్తా తీసిందని తెలుస్తోంది...