For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ప్రియమణి అది మర్చిపోలేకపోతోందట
Gossips
-Staff
By Staff
|
ప్రియమణిని సౌందర్యలాగ ఉంటావని యమదొంగ సినిమా దర్శకుడు రాజమౌళి పొగడ్తలతో ముంచెత్తాడట. నవవసంతం సినిమాలో తరుణ్ సరసన నటించిన ప్రియమణి ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడింది. నవవసంతంలో హీరో ఎవరని అడగగా అందరూ హీరోలే అని చెప్పింది. అందరి పాత్రలూ ప్రాముఖ్యమైనవేనని చెప్పింది. యమదొంగ సినిమా షూటింగ్ సందర్భంగా రాజమౌళి ఇచ్చిన కాంప్లిమెంట్ ను మర్చిపోలేనని అంటోంది ప్రియమణి. తను స్వర్గీయ సౌందర్య అంతటి నటినని ఆయన అన్నాడు. ఆయన మాటను నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని అంటోంది. బెస్ట్ ఆఫ్ లక్ ప్రియమణి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Saturday, November 10, 2007, 15:09 [IST]
Other articles published on Nov 10, 2007