Don't Miss!
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బాలయ్య కోసం ఆ ఇద్దరూ వైటింగ్.. మరి ఆ సినిమా!
సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ కు మెహబూబా రూపంలో మరో పరాజయం ఎదురైంది. తన కుమారుడు ఆకాష్ పూరీని హీరోగా పెట్టి చేసిన చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ఎమోషనల్ ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. పూరి ప్రస్తుతం తదుపరి చిత్రపు దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
Recommended Video
ఇటీవల ఈ దర్శకుడు బాలయ్యని కలసి కథ వినిపించాడని సమాచారం. బాలయ్య అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నాడట. బాలకృష్ణ ఒకే చేస్తే ఈ చిత్రం ప్రారంభం కానుంది. మరో వైపు మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట.
అదే సమయంలో తనకు బాగా కలసి వచ్చిన బోయపాటితో మరో సినిమా చేయబోతున్నాడు వీటన్నింటిలో ఏ చిత్రం ముందుగా పార్రంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మరో వైపు బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించాల్సి ఉంది. దర్శకుడు తేజ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అయోమయం నెలకొని ఉంది. అన్ని విషయాలలో బాలయ్య క్లారిటీ ఇవ్వవలసి ఉంది.