For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పక్కా మాస్ కథ సిద్ధం చేస్తున్న పూరి జగన్నాథ్!
Gossips
oi-Dornadula Tirumala
|
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ జోరు బాగా తగ్గింది. వరుస పరాజయాలలో ఉన్న పూరి తదుపరి చిత్రంతో మంచి విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ తన తనయుడు హీరోగా తెరకెక్కించిన మెహబూబా చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. తదుపరి చిత్రం కూడా ఆకాష్ తోనే ఉంటుందని పూరి ప్రకటించాడు.
ఆ చిత్రానికి సంబందించిన కథని పూరి పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా, పాక్ వార్ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా మెహబూబా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సారి ఎలాంటి ప్రయోగాలకు పోకుండా పక్కా మాస్ కథ సిద్ధం చేసినట్లు సమాచారం.
హీరోయిన్ తో పాటు చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు పూరి త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పూరి మరి కొంత మంది స్టార్ హీరోలతో కూడా సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Puri Jagannadh preparing mass story for his son. He will announce more details soon
Story first published: Monday, July 2, 2018, 18:46 [IST]
Other articles published on Jul 2, 2018