For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ త్వరలో ఓ హిందీ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నట్లు సమాచారం. అందులో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర చేస్తారని తెలుస్తోంది. ఆ చిత్రానికి బుద్ద అనే టైటిల్ పెట్టారని చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తారని అంటున్నారు. ఇక ఎంతో కాలంగా పూరీ జగన్నాధ్ హిందీ చిత్రాన్ని డైరక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పోకిరీ చిత్రం రీమేక్ ని అప్పట్లో అభిషేక్ బచ్చన్ తో ప్లాన్ చేసాడు. కానీ అప్పట్లో అబిషేక్ రిజెక్టు చేయటంతో అది ముందుకు వెళ్ళలేదు. అలాగే ఏక్ నిరంజన్ చిత్రం హిట్ అయితే ఈ సారన్నా ఈ ప్రాజెక్టుతో ముందకు వెళ్ళదామనుకున్నాడు.కానీ అది ఫెయిల్ కావటంతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇక ఈ బుద్ద ప్రాజెక్టుతో అయినా ఆయన నేషనల్ మార్కెట్ కు వెళ్ళాలని ఆశిద్దాం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పూరీ జగన్నాధ్ అమితాబ్ బచ్చన్ రామ్ గోపాల్ వర్మ పోకిరి ఏక్ నిరంజన్ బుద్ద అభిషేక్ బచ్చన్ ప్రబాస్ puri jagannath amithab ram gopal varma pokiri ek niranjan abhishek
Story first published: Monday, November 16, 2009, 18:01 [IST]
Other articles published on Nov 16, 2009