For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సొంత ఇంటి మీద పూరీ జగన్ భారీ అప్పు
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
పూరీ జగన్నాధ్ హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిని ఐదు కోట్ల రూపాయలకు కుదవ పెట్టాడని పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే అప్పులు ఎక్కువయ్యి ఈ పని చేసాడని కొందరంటూంటే అంత సీన్ లేదు కేవలం ఇనకంటాక్స్ బారి నుంచి తప్పించుకోవటానకి కొన్ని లెక్కలు సబ్మిట్ చేయటానికే ఈ పని చేసాడంటున్నారు. ఇక నేనింతే చిత్రంతో పూరీ బాగా నష్టపోయాడు కాబట్టి కుదవ పెట్టాడని కూడా అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే పూరీ ప్రస్తుతం గోపీచంద్ తో గోలీమార్ అనే చిత్రం చేస్తున్నారు. ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవితచరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రియమణి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఏక్ నిరంజన్ భాక్సాఫీస్ వద్ద కుప్పకూలటంతో ఈసారి తన శక్తి, యుక్తిలన్నిటినీ ఉపయోగించి హిట్ కొట్టాలనే తలంపుతో చేస్తున్నాడంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పూరీ జగన్నాధ్ పోకిరి గోలీమార్ ఏక్ నిరంజన్ ప్రభాస్ ప్రియమణి బద్రి నేనింతే రవితేజ puri jagannath pokiri golimaar ek niranjan prabhas priyamani nenithe ravi teja
Story first published: Thursday, February 11, 2010, 16:08 [IST]
Other articles published on Feb 11, 2010