Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఉదయభానుపై మోజుని డైరక్ట్ గానే ఆ మ్యూజిక్ డైరక్టర్
టీవీ స్టార్ ఉదయభానుపై ఆ మ్యూజిక్ డైరక్టర్ కి విపరీతమైన మోజు ఉన్నట్లుంది.ఆ విషయం రీసెంట్ గా జరిగిన జెమనీ వారి పోగ్రాం నువ్వు నేను లో డైరక్ట్ గా బయిటపెట్టాడు. ఆ దర్సకుడు మరెవరో కాదు రఘు కుంచె.బంపర్ ఆఫర్,అహనా పెళ్ళంట చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న రఘు కుంచె ఈ పోగ్రామ్ లో పాల్గొని తన మనస్సులో ని క్రష్ ని బయిటపెట్టాడు. ఆ పోగ్రామ్ కి యాంకర్ గా చేస్తున్న ఉదయభాను గెస్ట్ గా వచ్చిన అతన్ని ఓ పాట పాడమని అడిగింది.రఘు వెంటనే ఆమెను ఉద్దేశించి పాట ఎత్తుకున్నాడు. అంతేకాదు పాటలో డాన్స్ చేస్తూ ఆమె చెయ్యని పట్టుకునే ప్రయత్నం చేసాడు. ఆ తర్వాత ఆమెను ఉద్దేశిస్తూ ఆమె ప్రక్కన ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందంటూ మాట్లాడాడు.లైవ్ షో లో రఘు కుంచె చేసిన ఈ ప్రేమ వ్యవహారానకి అందరూ కొంచెం ఆశ్చర్యపోయారు. మరికొందరు పోగ్రాం రక్తి కట్టించటానకి అతను చేసిన ప్లేగా భావించారు.ఇక ఈ పోగ్రాంలో రఘు కుంచె మొత్తం లక్ష రూపాయలు గెలుచుకున్నాడు.