Don't Miss!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- News 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి!: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఉదయభానుపై మోజుని డైరక్ట్ గానే ఆ మ్యూజిక్ డైరక్టర్
టీవీ స్టార్ ఉదయభానుపై ఆ మ్యూజిక్ డైరక్టర్ కి విపరీతమైన మోజు ఉన్నట్లుంది.ఆ విషయం రీసెంట్ గా జరిగిన జెమనీ వారి పోగ్రాం నువ్వు నేను లో డైరక్ట్ గా బయిటపెట్టాడు. ఆ దర్సకుడు మరెవరో కాదు రఘు కుంచె.బంపర్ ఆఫర్,అహనా పెళ్ళంట చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న రఘు కుంచె ఈ పోగ్రామ్ లో పాల్గొని తన మనస్సులో ని క్రష్ ని బయిటపెట్టాడు. ఆ పోగ్రామ్ కి యాంకర్ గా చేస్తున్న ఉదయభాను గెస్ట్ గా వచ్చిన అతన్ని ఓ పాట పాడమని అడిగింది.రఘు వెంటనే ఆమెను ఉద్దేశించి పాట ఎత్తుకున్నాడు. అంతేకాదు పాటలో డాన్స్ చేస్తూ ఆమె చెయ్యని పట్టుకునే ప్రయత్నం చేసాడు. ఆ తర్వాత ఆమెను ఉద్దేశిస్తూ ఆమె ప్రక్కన ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందంటూ మాట్లాడాడు.లైవ్ షో లో రఘు కుంచె చేసిన ఈ ప్రేమ వ్యవహారానకి అందరూ కొంచెం ఆశ్చర్యపోయారు. మరికొందరు పోగ్రాం రక్తి కట్టించటానకి అతను చేసిన ప్లేగా భావించారు.ఇక ఈ పోగ్రాంలో రఘు కుంచె మొత్తం లక్ష రూపాయలు గెలుచుకున్నాడు.