Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఉదయభానుపై మోజుని డైరక్ట్ గానే ఆ మ్యూజిక్ డైరక్టర్
టీవీ స్టార్ ఉదయభానుపై ఆ మ్యూజిక్ డైరక్టర్ కి విపరీతమైన మోజు ఉన్నట్లుంది.ఆ విషయం రీసెంట్ గా జరిగిన జెమనీ వారి పోగ్రాం నువ్వు నేను లో డైరక్ట్ గా బయిటపెట్టాడు. ఆ దర్సకుడు మరెవరో కాదు రఘు కుంచె.బంపర్ ఆఫర్,అహనా పెళ్ళంట చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న రఘు కుంచె ఈ పోగ్రామ్ లో పాల్గొని తన మనస్సులో ని క్రష్ ని బయిటపెట్టాడు. ఆ పోగ్రామ్ కి యాంకర్ గా చేస్తున్న ఉదయభాను గెస్ట్ గా వచ్చిన అతన్ని ఓ పాట పాడమని అడిగింది.రఘు వెంటనే ఆమెను ఉద్దేశించి పాట ఎత్తుకున్నాడు. అంతేకాదు పాటలో డాన్స్ చేస్తూ ఆమె చెయ్యని పట్టుకునే ప్రయత్నం చేసాడు. ఆ తర్వాత ఆమెను ఉద్దేశిస్తూ ఆమె ప్రక్కన ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందంటూ మాట్లాడాడు.లైవ్ షో లో రఘు కుంచె చేసిన ఈ ప్రేమ వ్యవహారానకి అందరూ కొంచెం ఆశ్చర్యపోయారు. మరికొందరు పోగ్రాం రక్తి కట్టించటానకి అతను చేసిన ప్లేగా భావించారు.ఇక ఈ పోగ్రాంలో రఘు కుంచె మొత్తం లక్ష రూపాయలు గెలుచుకున్నాడు.