For Daily Alerts
Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘చిరు’ మాటలు నిజం అయినందుకు చాలా హ్యాపీ...
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
'ఇద్దరు మిత్రులు" చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్ లో రాజా రవీంద్రను ఉద్దేశించి చిరంజీవి ఓ మాట అన్నాడట. ఆ మాట నిజమైన సందర్భంగా రాజా రవీంద్ర ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఇంతకీ చిరు చెప్పిందేంటో తెలుసా? రాజా రవీంద్రకు మంచి కలుపుగోలుతనం ఉందని, పబ్లిక్ రిలేషన్ షిప్స్ ను బాగా మెయింటెన్ చేస్తాడని, కాబట్టి రవీంద్రకు నిర్మాత అయ్యే లక్షణాలు ఉన్నాయని అన్నాడట.
అప్పుడు రాజా రవీంద్ర ఇవన్నీ ఉంటే ప్రయోజనం ఏముంది, డబ్బులు కావాలి కదా అన్నాడట. దానికి చిరంజీవి అందరి మనసులను గెల్చే మనస్తత్వం నీకుంది. అది చాలు, డబ్బులే అక్కర్లేదు అన్నాడట. ఇది ఈ రోజు నిజమయ్యిందనీ, అనుకోకుండా 'మిరపకాయ్" సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత అవ్వగలిగానని రాజా రవీంద్ర చెప్పాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రాజా రవీంద్ర చిరంజీవి మిరపకాయ్ రవితేజ రిచా గంగోపాద్యాయ హరీష్ శంకర్ raja ravindra chiranjeevi mirapakaya ravi teja richa gangopadhyay harish shankar
Story first published: Tuesday, January 25, 2011, 17:34 [IST]
Other articles published on Jan 25, 2011