Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ హీరోగారి వెకిలి చేష్టలకు ఠారెత్తిపోయిన హీరోయిన్...
రాజశేఖర్ వెకిలి చేష్టలకు మధురిమ ఠారెత్తి పోతోందనే వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన 'సరదాగా కాసేపు"లో తన అందచందాలతో అలరించిన మధురిమ ప్రస్తుతం యాంగ్రీ మాన్ రాజశేఖర్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ షూటింగ్ లో మధురిమతో ద్వందార్థాలతో మాట్లాడుతున్నాడట రాజశేఖర్. అలాగే పాటల చిత్రీకరణ సమయంలో తాకకూడని చోట తాకుతూ ఆమెను శారీరకంగా కూడా హింస పెడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మధురిమ ఈ విషయాన్ని బయటకు చెప్పలేక..లోలోపల మధనపడుతోందని సమాచారం. అంతే కాకుండా గతంలో కూడా'సత్యమేవ జయతే" సినిమాలో రాజశేఖర్ సరసన నటించి హీరోయిన్ నీతూ చంద్ర కూడా ఇలాగే హించాడనే విషయం అందరికీ తెలిసిందే.
కాగా రాజేశేఖర్ తో తీసే ప్రతి హీరోయిన్ సినమా పూర్తీ అవ్వగానే అతని దోరణి సరిలేదని ఇతరులతో వాపోతున్నారు. మరి రాజశేఖర్ సినామలు చూడటానికి ప్రస్తుత జనరేషన్ లో ఎవ్వరూ ముందుకురావటంలేదు. అతని సినిమాలు మినిమమ్ టాక్ కూడా తెచ్చుకోక బాక్సాపీస్ వద్దు బోల్తాపడుతున్నాయి. మరి రాజశేఖర్ వ్యవహారం ఇలాగే కొనసాగితే ఏ హీరోయిన్ ముందుకు రాకపోతే జీవితా రాజశేఖర్ దుకానం మూసేయాల్సిందే...