For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
రామ్ చరణ్, దిల్ రాజు కాంబినేషన్ కన్ఫర్మ్
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ నిర్మాత దిల్ రాజు త్వరలో రామ్ చరణ్ హీరోగా చిత్రం నిర్మించనున్నారు. ఈ మేరకు ఎగ్రిమెంట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో బృందావనం చిత్రం రూపొందించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మితమయ్యే ఈ చిత్రం జూన్ 2011 నుంచి ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం దిల్ రాజు..ప్రభాస్ హీరోగా దశరధ్ దర్శకత్వంలో మిస్టర్ ఫెరఫెక్ట్ అనే చిత్రం నిర్మిస్తున్నారు. అలాగే సిద్దార్ధ హీరోగా వేణు శ్రీరామ్ ని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఓహ్..మై ప్రెండ్ అనే చిత్రం కూడా నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం రామ్ చరణ్...ధరణి దర్శకత్వంలో మెరుపు అనే చిత్రం చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ వంశీ పైడిపల్లి దిల్ రాజు మెరుపు దశరధ్ ram charan teja vamsi paidipally dil raju merupu dharani
Story first published: Monday, December 27, 2010, 9:49 [IST]
Other articles published on Dec 27, 2010