Don't Miss!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అందుకే రామ్ చరణ్ 'మెరుపు' షూటింగ్ ఆగింది!!
రామ్ చరణ్ తాజా చిత్రం 'మెరుపు' చెన్నైలో షూటింగ్ ప్లాన్ చేసారు. అయితే రెండు రోజులుగా షూటింగ్ అగినట్లు సమాచారం. కారణం మరేదీ కాదని వర్షాలు అని చెప్తున్నారు. ఈ చిత్రం కోసం చెన్నైలోని బిన్ని మిల్స్ లో ధరణి ఇంట్రడక్షన్ సీన్స్ ప్లాన్ చేసారు. అందుకోసం ధరణి..ఆర్ట్ డైరక్టర్ ని ఓ కాలని సెట్ వేయమని పురమాయించారు. అయితే వర్షం కారణంగా ఆ పని మధ్యలోనే ఆగిపోవటంతో వాయిదా వేసారని చెప్తున్నారు. దాంతో మిగతా ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నట్లు చెప్తున్నారు. జూన్ 18 నుంచి ఈ ఇంట్రడక్షన్ సీన్స్ తీస్తారని యూనిట్ వర్గాలు అంటున్నారు. త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసి డిసెంబర్ నెలకల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ధరణి తనను కలిసి మీడియాతో చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. మగధీర తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవటంతో మంచి క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై ఈ చిత్రం రూపొందుతోంది.