For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బూతుని 'యూత్' అన్న డైరక్టర్ తో రామ్ చరణ్ తేజ నెక్ట్స్
Gossips
oi-Surya Prakash Josyula
By Srikanya
|
తమిళ దర్శకుడు ధరణితో మెరుపు చిత్రం ప్రారంబించిన రామ్ చరణ్ తేజ ఆ సినిమాని రకరకాల కారణాలతో ఆపేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ చిత్ర నిర్మాత ఎన్.వి.ప్రసాద్..దర్శకుడుని మార్చి ట్రై చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. చిన్న చిత్రం ఏమైంది ఈ వేళ తో హిట్ కొట్టిన సంపత్ నందిని సీన్ లోకి తీసుకు వచ్చారు. రీసెంట్ గా సంపత్ నంది ఓ కథని రామ్ చరణ్ కి నేరేట్ చేయటం, అది వెంటనే నచ్చటం జరిగింది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలు ఎక్కనుందని తెలుస్తోంది. చిరంజీవి కూడా కథ విని ఆమోద ముద్ర వేయటమే మిగిలిందని చెప్తున్నారు. రామ్ చరణ్ ఓకే చేయటంతో రెట్టించిన ఉత్సాహంతో సంపత్ నంది ఆ స్క్రిప్టుకి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ చిత్రాన్ని అయినా మొదటి చిత్రం ఏమైంది ఈ వేళలా బూతు కలపకుండా చేస్తాడని ఆశిద్దాం. ఇంతకీ ఈ కొత్త చిత్రం టైటిల్ రచ్చ కాదో తెలియాలి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ ఆరెంజ్ భాస్కర్ చిరంజీవి మగధీర మెరుపు ram charan teja sampath nandi bhaskar magadheera
English summary
Ram Charan's third film, Merupu's producer N V Prasad has taken director Sampath Nandi to Ram Charan to narrate a story and the director of Emaindi Ee Vela reportedly impressed the star very much. So, this movie is all set to go to the sets in the place of Dharani's Merupu.
Story first published: Friday, February 25, 2011, 8:26 [IST]
Other articles published on Feb 25, 2011