For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
డాన్ రవితేజను ‘ఎదవ’ను చేసిన వివాదాల డైరెక్టర్...!?
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సునీల్ హీరోగా మర్యాద రామన్న సినిమా తర్వాత వివాదాల డైరెక్టర్ గా పోరొందిన రామ్ గోపాల్ వర్మ దర్శక్వంలో 'కథ, స్క్రీన్ ప్లే, దర్శక్వం అప్పలరాజు" అనే చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొంతమంది దర్శకలపై సెటైర్ లు వేసే విధంగా కొన్ని సీన్స్ ను రామ్ గోపాల్ వర్మ క్రియేట్ చేసాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సునీల్ ఈ సినిమాలో డైరెక్టర్ గా నటిస్తున్నాడు.
కాగా సినిమాలో సునీల్ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'ఎదవ" అనే సినిమా రూపొందుతుందట. 'ఎదవ" టైటిల్ తో రవితేజ పోస్టర్స్ కొన్ని విడుదలయ్యాయి. అలాగే ఈ సినిమాకి బాట.కె రాయుడు ఫోటో గ్రాఫర్ గా వ్యవహరిస్తున్నట్టు కూడా పోస్టర్స్ లో ఫోటో గ్రాఫర్ పేరు ఉంటుంది. దీన్ని బట్టి ఛోటా కె నాయుడు మీద కూడా రామూ సెటైర్ వేసాడని చెప్పొచ్చు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రవితేజ సునీల్ రామ్ గోపాల్ వర్మ చోటో కె నాయుడు అప్పల్రాజు మర్యాద రామన్న రాజమౌళి ravi teja sunil ram gopal varma chota k naidu appalaraju maryada ramanna rajamouli
Story first published: Wednesday, October 6, 2010, 12:51 [IST]
Other articles published on Oct 6, 2010