Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మధుశాలినిని కాపీ కొడుతున్న రామ్ చరణ్ !?
రామ్
చరణ్
తాజా
చిత్రం
ఎవడు
రీసెంట్
గా
ఓపినింగ్
జరిగిన
సంగతి
తెలిసిందే.
అదే
సమయంలో
మీడియా
కోసం
కొన్ని
పోస్టర్స్
ని
విడుదల
చేయటం
జరిగింది.
అందులో
ఓ
పోస్టర్
.
రామ్
గోపాల్
వర్మ
డైరక్ట్
చేస్తున్న
డిపార్టమెంట్
చిత్రంలో
మధుషాలిని
తో
వేసిన
పోస్టర్
లా
ఉండటం
అంతటా
చర్చనీయాంశమైంది.
రెండూ
ఒకేరకంగా
స్టిల్స్
ఉండటం
అందరినీ
ఆశ్చర్యపరుస్తోంది.
ఇక
శ్రీ
వెంకటేశ్వర
క్రియేషన్స్
పతాకంపై
దిల్
రాజు
నిర్మిస్తున్న
ఈ
చిత్రానికి
వంశీ
పైడిపల్లి
దర్శకుడు.
సమంత
ఓ
హీరోయిన్
కాగా,
మరో
హీరోయిన్
ఎంపిక
జరుగుతోంది.
అల్లు
అర్జున్
అతిథి
పాత్ర
చేయబోతున్నారు.
దేవిశ్రీ
ప్రసాద్
సంగీతం
సమకూరుస్తున్నారు.
దిల్
రాజు
మాట్లాడుతూ
"దర్శకుడు
వంశీ
చెప్పిన
పాయింట్
ఎగ్జయిట్
చేసింది.
ఆ కథవిని చిరంజీవి గారు, రాంచరణ్ కూడా అంతే ఎగ్జయిట్ అయ్యారు. కమర్షియల్ సినిమాల్లో కొత్త యాంగిల్ ఉన్న చిత్రం. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ఇది అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్టైనర్'' అన్నారు. రాంచరణ్ మాట్లాడుతూ "దిల్ రాజు ఏమిటనేది ఆయన సినిమాలే మాట్లాడతాయి. ముఖ్యమైన అతిథి పాత్ర చేయడానికి బన్నీ చేయడానికి ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా త్వరగా మొదలైంది. 'ప్రస్థానం' చూసి సాయికుమార్ అభిమానినైపోయా. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది''అన్నారు.