Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆమెను దగ్గుపాటి రానా నే మెయింటైన్ చేస్తున్నాడు
దగ్గుపాటి రానా నిరంతరం ప్లే బోయ్ లా వార్తల్లో ఉంటూనే వస్తున్నాడు.మొన్నటిదాకా శ్రియ,ఆ తర్వాత ఇలియానా తో వార్తల్లో నిలిచిన రానా ఇప్పుడు మధుశాలిని తో మొదలెట్టాడు. ఆమె తాజాగా రామ్ గోపాల్ వర్మ చిత్రం డిపార్టమెంట్ లో ఎంపిక అవటానికి కారణం అతనే అతని ముంబై మీడియా కథనం. అంతేకాక ఆమె ఖర్చులన్నీ భరిస్తూ రానా ఆమెను పూర్తిగా భరిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళటానికి ప్రయాణపు ఛార్జీలు,అక్కడ స్టే,పుడ్ మొత్తం రానా నే చూసుకుంటున్నాడని తెలుస్తోంది.అండర్ వరల్డ్-పోలిస్ కథాంశంతో రూపొందుతున్నడిపార్టమెంట్ సినిమాలో...అమితాబ్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటిల తో పాటు ఉండే గ్యాంగ్ స్టర్ గా మధుశాలిని నటించబోతోంది. ఈ పాత్ర కోసం ఆడిషన్ నిర్వహిస్తుండగా అనుకోకుండా రానా దృష్టి మధుశాలినిపై మళ్లింది. ఆమె ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుందని రామ్ గోపాల్ వర్మకు చెప్పి ఒప్పించాడు. బాలీవుడ్ అవకాశం కావడంతో మధు శాలిని కూడా మారు మాట్లాడకుండా ఓకే చెప్పింది. డిపార్ట్ మెంట్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.