Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ ఆఫ్ స్క్రీన్ పాలిటిక్స్ కి ఝలక్ ఇచ్చిన యంగ్ హీరో..?!
ఈ మధ్య హీరోగా దూసురుపోతున్న సునీల్ పై రవితేజ కుట్ర పన్నాడా?అంటే అవుననే అంటున్నాయి సినిమా వర్గాలు వీరి మధ్యన జరిగిన ఓ సిట్యూయేషన్. 'మర్యాదరామన్న" మూవీ హిట్ తర్వాత సునీల్ చేసిన 'కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: అప్పల్రాజు" మూవీని ముందుగా రవితేజతో చేయాలని అనుకున్నాడట వర్మ. కానీ స్టోరీ మొత్తం తెలుసుకున్న రవితేజ, ఈ కథలో డైరెక్టర్ గా సునీల్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని అతని దగ్గరికి ఈ కథని పంపించడమే కాకుండా దగ్గరుండి మరీ సునీల్ కి మంచి అవకాశాలు రావడంతో కుళ్లుకుంటున్నాడట రవితేజ.
ప్రస్తుతం సునీల్ ఐదారు చిత్రాలు ఓకే చేసేసి రవితేజ కంటే ఎక్కువగా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం 'లేడీస్ టైలర్" మూవీ దర్శకుడు వంశీ, రవితేజతో చేయాలనుకుంటున్న 'ఫ్యాషన్ డిజైనర్"ని వంశీ ఇప్పుడు సునీల్ తో ఆ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే రవితేజ కాదు సునీలే అతనికి ఝలక్ ఇచ్చినట్లు అవుతుందని సినీ ప్రియులలో కొందరి అభిప్రాయం.