Don't Miss!
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రాశీఖన్నాపై రవితేజ ఇంట్రస్ట్కు కారణం అదే..
బెంగాల్ టైగర్ చిత్రం సందర్భంగా రవితేజ, రాశీఖన్నా ఇద్దరు క్లోజ్ అయ్యారట. ఆ కారణంగానే తన తాజా రెండు చిత్రాల్లో ఆమెను బుక్ చేసుకొన్నట్టు ఫిలింనగర్ సమాచారం.
గతేడాది సినిమాలకు దూరంగా ఉన్న రవితేజ ప్రస్తుతం ఒకేసారి రెండు చిత్రాలతో బిజీగా మారారు. అయితే ఈ రెండు చిత్రాల్లోనూ రాశీఖన్నానే హీరోయిన్ కావడం ఫిలింనగర్లో చర్చనీయాంశమైంది. కారణమేమిటని ఆరా తీస్తే బెంగాల్ టైగర్ చిత్రం సందర్భంగా రవితేజ, రాశీఖన్నా ఇద్దరు క్లోజ్ అయ్యారట. ఆ చిత్రంలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపైన బాగానే వర్కవుట్ అయిందనే టాక్ కూడా వచ్చింది. ఆ కారణంగానే తన రెండు చిత్రాల్లోనూ రాశీఖన్నాను హీరోయిన్గా రికమెండ్ చేశారనే వార్త వినిపిస్తున్నది. అంతేకాకుండా అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ కూడా పెరిగిందట.
దాని వల్లనే తొలుత దిల్ రాజు నిర్మించే చిత్రంలో రాశీఖాన్నానే హీరోయిన్గా ఫిక్స్ అయ్యాడట. ఆ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఆ మధ్యలో దర్శకులు మారిన రాశీ పేరు మాత్రం మారలేదు. కారణమేమిటంటే.. ఒకసారి కమిట్ అయితే నిర్ణయాన్ని మార్చుకోడనే పేరు రవితేజకు ఇండస్ట్రీలో ఉంది. ఏదిఏమైనా రాశీ, రవితేజ ఫ్రెండ్ షిప్ చూసిన వారు.. స్నేహమంటే ఇలా ఉండాలని అనుకుంటున్నారు.