twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజా..రెండు పెగ్గులు

    By Staff
    |

    Roja
    చంద్రగిరి నుంచి పోటీచేసి ఓడిపోయిన తెలుగుదేశం మహిళా అద్యక్ష్యురాలు రోజా ఓ రూమర్ ఊపందుకుంది. ఆమె రోజూ మినిమం రెండు పెగ్గులు అయినా మందు లాగించందే నిద్ర రాదని, అదీ ఎలక్షన్స్ లో ఓడిపోయాక మరీ ఎక్కువయిందని వినపడుతోంది. ఆ మధ్య ఎలక్షన్ క్యాంపయిన్ లో పాల్గొనేటప్పుడు పవన్ కళ్యాణ్ ని కల్లు త్రాగుతున్నాడని విమర్శించిన ఆమె అసలు కథ ఇది అని ప్రచారం ఊపందుకుంది. అసలు ఆమెకు సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే ఈ అలవాటు ఉందని, రాజకీయాల్లోకి వచ్చాక మరింత ఎక్కువయిందని బహిరంగంగానే చర్చిస్తున్నారు. నిజనిజాలు ఎలా ఉన్నా రోజా మత్తు కళ్ళు మాత్రం ఈ వార్తకు బలం చేకూర్చటం విశేషం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X