twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సత్యకృష్ణ,పోసాని మధ్య..

    By Staff
    |

    satyakrisha
    ఆనంద్ చిత్రంతో పరిచయమైన సత్యకృష్ణకీ,పోసానికృష్ణ మురళికి మధ్య ఓ బంధం ఏర్పడిందనే రూమర్ అంతటా ప్రచారం అవుతోంది. మెంటల్ కృష్ణ సందర్భంగా కలిసిన ఈ జంట లేటెస్ట్ గా గాలిశీను చిత్రంలోనూ కంటెన్యూ అవుతున్నారు. నిజానికి ఆమె చేయతగ్గ పాత్ర ఆ చిత్రంలో ఏమీ లేకపోయినా పోసాని పట్టుపట్టి ఇప్పించాడని వినపడుతోంది. మెంటల్ కృష్ణ చిత్రం సమయంలో పదిలక్షలు రూపాయలు ఇప్పించిన పోసాని ఆమెకు ఈ చిత్రంలోనూ బాగానే ముట్టచెప్పేలా ఏర్పాటు చేసాడంటున్నారు. నిజానికి ఆ చిత్రంలో పోసానిదే కామిడి ట్రాక్.ముమైత్ నటించిన ఎఫ్.ఎమ్ అనే చిత్రానికి తెలుగు డబ్బింగ్ అది. తెలుగు వాసనలు వెదజల్లాలని నేటివిటీ టచ్ పేరుతో పోసానికి ఓ పాత్ర ఇచ్చారు. పోసాని అందులో ఎమ్మల్యేగా కనిపిస్తారు. ఇక సత్యకృష్ణకు అంతకుముందు అడపాదడపా వదిన,అక్క పాత్రలు వచ్చాయిగానీ మెంటల్ కృష్ణ పుణ్యమా అని అవీ లేకుండా పోయాయి. దాంతో ఆ భాధ్యత తనపై వేసుకున్న పోసాని ఆ రిలేషన్ ని కొనసాగిస్తున్నాడని వినపడుతోంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X