రహస్యంగా పని ముగించిన ఎస్.పి.బాలు

ఇక పోతే....దర్జాగా, ఠీవీగా తిరుమలను దర్శించుకోవాల్సిన ఎస్.పి. బాలు కొడుకుపై ఉన్న ఆరోపణల కారణంగా.....రహస్యంగా శ్రీవారిని దర్శించుకుంటున్నారట. ఇటీవల ఆయన తన కొడుకు కష్టాలు తీరాలని వెంకన్నను కోరుకునేందుకు రహస్యంగా తిరుమల వచ్చిన వెళ్లినట్లు సమాచారం. మీడియా కంట పడితే అనవసర ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడతారనే కారణంతోనే రహస్యంగా పని ముగించుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











