Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆయనతో సోహా ఆలీఖాన్ ఉన్న బంధం విడదీయరానిది...!
సల్మాన్ రష్దీ ఈయన ప్రాచుర్యం పోందన బ్రిటిష్-ఇండియనే నవలా రచయిత. ఈయన రాసినటువంటి 'మిడ్ నైట్ చిల్డ్రన్' అనే నవలకు 'బుకర్ ప్రైజ్ అవార్డు' ని సోంతం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఈయన గారు ఇండియాకి రావడం ఎక్కువైంది. అంతేకాకుండా ముంబాయ్ లో ఈయనగారి న్యూసెన్స్ ఎక్కువైందని అంటున్నారు.
ఈ బ్రిటిష్-ఇండియనే నవలా రచయిత 50 గోప్పవైన నవలలను రచిచడం జరిగినది. ఈయన రచించినటువంటి 'మిడ్ నైట్ చిల్డ్రన్' అనే నవలను ఆధారంగా తీస్తున్నటువంటి సినిమాలో సోహా ఆలీఖాన్ ఒక ముఖ్యమైన భూమికను పోషించనున్నారు అని ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్ లో దర్శకురాలు దీపా మెహతా అన్నారు.
ఈ మేరకు సినిమా వర్గాలు సమాచారం ప్రకారం సల్మాన్ రష్దీ కి సోహా ఆలీఖాన్ ఉన్న బంధం ధృడమైనదని, రష్దీ తాను రచించినటువంటి 'మిడ్ నైట్ చిల్డ్రన్' నవలని సినిమా తీయనున్న సందర్భంగా, అందులో సోహా ఆలీఖాన్ క్యారెక్టర్ గురించి తనకి క్షున్నంగా వివరించడానికే ఇలా సీక్రెట్ గా కలిసి వుండవచ్చునని అనుకుంటున్నారు.
ఈ విషయం గురించి సోహా ఆలీఖాన్ అడగగా అవును నేను ఆయనను కలిశాను. సల్మాన్ రష్దీ గారి నవలలు అంటే నాకు ప్రాణం. ఆయన రచించినటువంటి 'మిడ్ నైట్ చిల్డ్రన్' అనే నవల అంటే తనకి చాలా ఇష్టమని, ఆయన రాసినటువంటి విధానం, అంతే కాకుండా ఆయన నవలలో నిజానికి పెద్దపీట వేస్తారని అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నారు.